హిజాబ్‌పై ఒవైసీ ఏమన్నారు?

హిజాబ్‌పై ఒవైసీ ఏమన్నారు?

హిజాబ్‌పై ఇపుడు జాతీయస్థాయిలో చర్చ జరుగుతోంది. కర్ణాటక హైకోర్టులో దీనిపై విచారణ కూడా జరుగుతోంది. సీనియర్‌ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ ఈ హిజాబ్‌ వ్యవహారంపై చాలా స్పష్టంగా.. పలు కీలక అంశాలపై వివరణ ఇచ్చారు.

Related Articles

Leave a Reply